ఉక్కు ప్రవీణ్ పై కదంతొక్కిన ప్రొద్దుటూరు వాలంటరీలు | Proddatur Politics | 2CM

వాలంటర్లీల పై తప్పుడు మాటలు మాట్లాడిన ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ పై కదం తొక్కిన వాలంటరీలు

ఉక్కు ప్రవీణ్ పై కదంతొక్కిన ప్రొద్దుటూరు వాలంటరీలు | Proddatur Politics | 2CM

వాలంటర్లీల పై తప్పుడు మాటలు మాట్లాడిన ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ పై కదం తొక్కిన వాలంటరీలు

ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ కు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ ..

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ వివరాలు: 16 రోజుల క్రితం గాంధీ రోడ్డు లో పట్టపగలు హత్యాయత్నం చేపించిన ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జి ఉక్కు ప్రవీణ్ రెడ్డి నిన్నటి దినం అనగ 13-11-2003 రోజున ప్రెస్ ముందు కు వచ్చి పచ్చి అవాస్తవాలు మాట్లాడరాని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఉక్కు ప్రవీణ్ కు నిందితులు నడి రోడ్డు మీద 12.50 నిమిషాలకు దాడి చేసి 12.52 నిమిషాలకు […]

తప్పు చేశావు శివ చంద్రా అన్న ! జగనన్న ను వదిలి తప్పు చేశావు | YS Jagan | Rachamallu Statment | Proddatur Politics | Telugu Vartha

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి పంచాయతీ కానపల్లె గ్రామంలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా కానపల్లె గ్రామా ప్రజలు ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. ఇటివల చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరిన కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి ని ఉద్దేశించి అక్కడి ప్రజలు మేము సైతం చెప్పిన శివ చంద్రా వినలేదు అని మా […]

జన్మభూమి కమిటిల తో ప్రజలు ఇబ్బంది పడ్డారు – వైఎస్ జగన్ | YS Jagan Statment | apnews | Telugu Vartha

చంద్రబాబు హయంలో లంచాలు ఇవ్వనిదే జన్మభూమి కమిటీలు ఏ పని పేద వాళ్ళకు పలకని వ్యవస్తను చంద్రబాబు ప్రవేశ పెడితే , ఎటువంటి లంచాలు లేకుండా , సిపారసు లేకుండా , ఇంటి వద్దకు వాలంటరీ లను పంపించి ప్రజలకు కావాల్సిన పనులు చేసి పెట్టిన వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ప్రవేశ పెట్టాడని మేము సైతం సిద్దం సభలో అన్నారు. చంద్రబాబు హాయంలో దోచుకో పంచుకో అనే పద్దతి తో పరిపాలన సాగిందని, […]

చంద్రబాబు నన్నువాడుకొని వదిలేశాడు-జయప్రద | Jayaprada Statment | apnews | Chandrababu | Telugu Vartha

ఎన్ టి ఆర్ కు వెన్నుపోటు పొడిచే అంశం లో చంద్రబాబు నన్ను వాడుకొని తరువాత అధికారం లోకి వచ్చిన తరువాత జయప్రద ను దూరం పెట్టాడని ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. చంద్రబాబు వాడుకొని వదిలి వేయడం లో దిట్ట అని చంద్రబాబు బుద్ది చెప్పాలనే అమితా బచ్చన్ సహకారం తో నేను ములాయంసింగ్ పార్టీలోకి వెళ్లనని జయప్రద అన్నారు. చంద్రబాబు మోసగాడు అని అతన్ని నమ్మవద్దు అని జయప్రద తెలుగు ప్రజలకు పిలుపు […]

ప్రొద్దుటూరు వైసిపి ఎన్నికల ప్రచారంలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి | Proddatur Politics | 4CM

ప్రొద్దుటూరు నియోజకవర్గం లో వైసిపి పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సోదరుడు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి , ఎంపి అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గారి గుర్తు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అత్యధీక మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు. పేద లకు అనేక సంక్షేమ పథకాలు అందింస్తున్న వైఎస్ […]

చంద్రబాబుకు ఎన్నికలప్పుడే ముస్లీంలు గుర్తుకు వస్తారు | apnews | AP Mulims | TDP | Telugu Vartha

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఎన్నికల సమయం లో మాత్రేమే ముస్లీంలు గుర్తుకు వస్తారని కర్నూల్ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ప్రెస్ మీట్ లో అన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని అపద్దలైన చెప్తారని, గతంలో బిజెపి పార్టీ తో పొత్తు పెట్టుకోనని బహిరంగ ప్రకటన చేశారని, ప్రస్తుతం బిజెపి పార్టీతో పొత్తు కోసం డిల్లీలో చుట్టూ తిరిగి పొత్తు పెట్టుకున్నారని, ఇలా మాట తప్పే వ్యక్తిత్వం వలన రాజకీయ పార్టీలన్న వ్యక్తులు అన్న ప్రజల్లో […]

జగనన్న పార్టీ వదిలి తప్పు చేశావు- రాచమల్లు| YCP | Rachamallu Statment | apnews | Telugu Vartha

ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి పంచాయతి కానపల్లె లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఊర్లో ఉన్న కొన్ని సమస్యలు రాచమల్లు దృష్టికి తెచ్చారు , వెంటనే స్పందించిన రాచమల్లు ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా నేను మీ సమస్యను తీర్చలేకపోతున్నాని , ఎన్నికలు పూర్తీ అయిన వెంటనే మీ గ్రామం పై ప్రత్యెక దృష్టి పెట్టి మొత్తం సమస్యలను తీరుస్తానని […]

సృజనచౌదరి బ్యాంకు దొంగఅని ఆంధ్రజ్యోతి ఈనాడు వ్రాసాయి | apnews | Posani KrishnaMurali | Telugu Vartha

సృజనచౌదరి బ్యాంకు దొంగ అని గతంలో ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చ పత్రికలే వ్రాసాయి, ఈ పత్రికల అధిపతులు కమ్మ ద్రోహులు గా గుర్తింపు ఇద్దామా అని కమ్మ కుల సంఘాలకు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.